తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : నిరుపేదలైన బీసీలకు సీఎం కేసీఆర్ బీసీ బంధు ఇవ్వాలని ఓబీసీ మోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.మంగళవారం ఓబీసీ మోర్చా హఫీజ్ పెట్ డివిజన్…
#telangana #serilingampally #Hyderabad
-
HyderabadPoliticsSerilingampallyTelangana
-
HyderabadSerilingampallyTelangana
దీప్తిశ్రీనగర్ లో నాలా విస్తరణ పనులను పరిశీలించిన విప్ గాంధీ
by Adminby Adminతెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలా విస్తరణ పనులను చేపడుతు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను శాశ్వత పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.చందానగర్ డివిజన్ దీప్తిశ్రీ నగర్ లోని…
-
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలని శ్రీచైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ వాణి పేర్కొన్నారు. శుక్రవారం నల్లగండ్ల శ్రీ చైతన్య సి.బి.ఎస్.ఇ పాఠశాలలో మాతృదేవత పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.…
-
మాదాపూర్ లో అన్నపూర్ణ క్యాంటిన్ ప్రారంభించిన విప్ గాంధీ తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తిండికి ఇబ్బంది పడుతున్న పేదలను,యాచకులు అన్నపూర్ణ క్యాంటీన్లు ఆదుకుంటున్నాయని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. జోనల్ కమీషనర్ తో కలిసి మాదాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన…
-
HyderabadSerilingampallyTelangana
ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నకేంద్ర ప్రభుత్వం….
by Adminby Adminమోదీ సర్కారును కూకటివేళ్లతో కూల్చేయాలి : ప్రభుత్వ విప్ గాంధీ తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు శేరిలింగంపల్లి లో కేంద్ర…
-
Uncategorized
ప్రజలకు ఆరోగ్యకరమైన జీవితం అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తుంది : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
by Adminby Adminతెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రజలకు ఆరోగ్యకరమైన జీవితం అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.డివిజన్ పరిదిలోని సురభీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్…
-
HyderabadSerilingampallyTelangana
మాదాపూర్ డివిజన్ అభివృదే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం : కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
by Adminby Adminతెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల కృషి చేస్తున్నామని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు.గురువారం డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ లో పర్యటించి నూతనంగా చేపట్టిన అండర్…
-
HyderabadSerilingampallyTelangana
ఎమ్మెల్యే గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ అభివృద్ధి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
by Adminby Adminతెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు.మంగళవారం డివిజన్ పరిధిలోని మయూరినగర్ లో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజి లైన్ పనులను జిహెచ్ఎంసి అధికారులు ,స్థానికులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి…
-
HyderabadSerilingampallyTelangana
గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ : జ్ఞానేంద్ర ప్రసాద్
by Adminby Adminతెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గిరిజనుల ఆరాధ్యదైవం సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బీజేపీ…
-
HyderabadSerilingampallyTelangana
గిరిజనుల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు శ్రీ సంత్ సేవాలాల్ : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
by Adminby Adminతెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : బంజారాల ఆరాధ్యుడు సద్గురు సేవాలాల్ మహరాజ్ 283 జయంతి వేడుకలు శేరిలింగంపల్లి డివిజన్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి…