రూ.2 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన తెలంగాణ మిర్రర్,పటాన్చెరు : ప్రజా సంక్షేమం, అమీన్పూర్ మున్సిపాలిటీ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పేర్కొన్నారు.సోమవారం మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ లో రూ.2 కోట్లతో నిర్మాణం చేపడుతున్న…
#Telangana #Ameenpur #Sangareddy
-
AmeenpurPatancheruSangareddyTelangana
-
*మున్సిపల్ కార్యాలయం,వార్డులు,కాలనీలలోజాతీయ జెండాను ఎగుర వేసిన చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలంగాణ మిర్రర్,పటాన్చెరు : అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం,వార్డులు,కాలనీలలో మువ్వన్నెల జెండాలతో రెపరెపలాడాయి.ఈ సందర్బంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆయా…
-
AmeenpurPatancheruSangareddy
ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు : చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
by Adminby Admin*ఆర్టీసీ కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన తెలంగాణ మిర్రర్,పటాన్చెరు : ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో రూ.20 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణపనులకు…
-
PatancheruSangareddyTelangana
అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలి : అమీన్పూర్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
by Adminby Adminతెలంగాణ మిర్రర్,పటాన్చెరు : అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు.గురువారం ఆయన అమీన్పూర్ లోని తన నివాసంలో బూస్టర్ డోస్ వేయించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఫ్రంట్…