తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గానికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ గెలుపును ఇక ఏ శక్తి ఆపలేదని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు.మంగళవారం శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్, నెహ్రూ నగర్ కాలనీలకు…
Tag:
#Serilingampally #Joined Congress party
-
-
Serilingampally
బీసీలు రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలి : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్
by Adminby Adminతెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : బీసీలు రాజకీయ రంగంలో నిలదొక్కుకొనిరాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం చందానగర్ లోని శ్రీ సుప్రజ హోటల్ లో జన జాగరణ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ…