తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : చందానగర్ లో భారీగా నగదు పట్టుబడింది.తనిఖీలలో భాగంగా ఎటువంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.99 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం సీజ్ చేసిన నగదును ఎన్నికల అధికారులకు అప్పగించారు.కాగా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో…
Tag: