తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి పరిధిలోని తారానగర్ లోని విద్యానికేతన్ స్కూల్ లో పతంజలి యోగ సమితి, భారత్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగ శిబిరాన్ని నిర్వహించారు. పతంజలి యోగ పీఠ్ జాతీయ అధ్యక్షులు పూజ్య…
Hyderabad
-
-
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు, పంద్రాగస్టు వేడుకలకు హాజరైన సీఎం కెసిఆర్. 1200 మంది కళాకారుతో పంద్రాగస్టు వేడుకలు… గోల్కొండ కోటలో జాతీయ జెండాను సీఎం కెసిఆర్ఎ గరావేశారు. అనంతరం ఆయన…
-
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని *హాత్ సే హాత్ జోడో యాత్ర*లో భాగంగా రెండవ రోజు గచ్చిబౌలి డివిజన్ లోని గుల్మోర్ పార్క్, నేతాజీ నగర్ యాత్రలో సాగింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.…
-
HealthHyderabadSerilingampally
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం
by Adminby Adminతెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ,”జాతీయ వైద్యుల దినోత్సవం” సంఘ సేవకులు బిల్డర్ తూనిక రాఘవేంద్రరావు సౌజన్యంతో, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ భవనం లో…
-
HealthHyderabadTelangana
బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్లో ఘనంగా వైద్యుల దినోత్సవం
by Adminby Adminతెలంగాణ మిర్రర్, హైదరాబాద్: ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఇరవై సంవత్సరములు దాటిన సీనియర్ వైద్యులకు సన్మానం. నేడు ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్…
-
HyderabadRamachandrapuramSerilingampallyTelangana
రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్కూలు బ్యాగుల పంపిణీ చేసిన రఘునాథ్ యాదవ్
by Adminby Adminతెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మారబోయిన రఘునాథ్ యాదవ్ అనంతరం….రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్కూలు బ్యాగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లాసురూములను సందర్శించి విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారి…
-
HyderabadTelangana
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు పై గరిష్ట వేగ పరిమితిని గంటకు 100 కి. మీ. నుండి 120 కి. మీ.
by Adminby Adminతెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు పై గరిష్ట వేగ పరిమితిని గంటకు 100 కి. మీ. నుండి 120 కి. మీ. వేగ పరిమితి పెంచుతున్నట్లు తెలంగాణ ఎంఏ అండ్ యుడి ప్రధాన కార్యదర్శి అరవింద్…
-
*ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు టెక్నోక్రాట్స్కు ఆహ్వానం * సింగపూర్లో ఆగస్టు 5,6 తేదీల్లో జరగనున్న ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలకు పెద్ద ఎత్తున్న హాజరు కావాలని పిలుపు * దాదాపు 100కు పైగా దేశాల నుంచి హాజరుకానున్న ఐటీ ప్రతినిధులు…
-
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో దశాబ్ది ఉత్సవాల నిర్వాహిస్తున్న సందర్బంగా… సర్కారు చేపట్టబోయే కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబీనేట్లో తీసుకున్న నిర్ణయాల మేరకు.. సొంత జాగా ఉన్న వారికి…
-
DevotionalHyderabadSerilingampally
శేరిలింగంపల్లి లో ఘనంగా ” ఆధ్యాత్మిక దినోత్సవం”
by Adminby Adminతెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లో గల శ్రీ శ్రీ శ్రీ తుల్జాభవాని అమ్మ వారి దేవాలయం లో జరిగిన ” తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం ”…