
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.సోమవారం జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినం సందర్బంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్స్ లో బొటానికల్ గార్డెన్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ పీస్ (10K , 5K, 2k ) కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు,అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,విప్ అరెకపూడి గాంధీ,కార్పొరేటర్లు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.ముందుగా వారు గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు..మాట్లాడుతూ.