
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కి సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు.సోమవారం గంగారాంలో హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ .పూజిత జగదీశ్వర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని జగదీశ్వర్ గౌడ్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ ముదిరాజ్,రవి కుమార్,రాజు ముదిరాజ్,యుగేందర్,శ్రీనివాస్,దొంతి రాజు ముదిరాజ్,అంజయ్య,రాధ కృష్ణ గౌడ్,భిక్షపతి,దేవరాజ్,ప్రవీణ్ కుమార్,కంది చిన్న,అనిల్,సాయి కిరణ్,వంశీ,పాండు, రాజు,మహేష్,నందు,మాణిక్ రాజు,సత్యం, గోపాల్,నితిన్ గౌడ్,భాస్కర్,ప్రకాష్,నిరంజన్,బిమమ్మా,సుమలత,శివుని,శిరీష తదితరులు పాల్గొన్నారు..