Home » పటాన్‌చెరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్పొరేటర్ పుష్ప నగేష్ దంపతులు ప్రత్యేక పూజలు

పటాన్‌చెరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్పొరేటర్ పుష్ప నగేష్ దంపతులు ప్రత్యేక పూజలు

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్బంగా రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ బూరగడ్డ పుష్ప నగేష్ యాదవ్ దంపతులు గురువారం పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తగ్గి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు కార్పొరేటర్ పుష్ప నగేష్ తెలిపారు.

You may also like

Leave a Comment