Home » గచ్చిబౌలిలో అరెకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం

గచ్చిబౌలిలో అరెకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం

by Admin
9.7kViews
124 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని, అన్ని కాలనీలలో మౌలిక వసతులు కల్పించామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలోని రంగనాథ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ బుధవారం మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో , బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నానక్ రాంగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఓటర్లకు ప్రభుత్వ పథకాలను వివరించి, కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గాంధీ అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్,డివిజన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, డివిజన్ మాజీ ప్రెసిడెంట్ చెన్నం రాజు, సత్యనారాయణ ,అనిల్,విజయ్ భాస్కర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి,వార్డ్ మెంబర్లు రాగం జంగయ్య యాదవ్ గారు,నరేష్,సతీష్ ముదిరాజ్,అంజమ్మ,ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజుముదిరాజ్,జగదీశ్ ,ఆకుల యాదగిరి,సీనియర్ నాయకులు,రమేష్ గౌడ్,నారాయణ,గోవింద్,అనిల్ సింగ్,శామ్లెట్ శ్రీనివాస్,జగదీశ్, దేవరకొండ అనిల్, చంద్ర శేఖర్,పరమేష్ ,సలావుద్దీన్, అజ్ మత్,జకీర్,తహర్, బురాన్,ఖాదర్ ఖాన్,మహేష్ యాదవ్,మక్ బూల్,రవీందర్, సుధాకర్,శామ్లెట్ శ్రీకాంత్,శామ్లెట్ యువరాజ్ శామ్లెట్ త్రినాథ్,శామ్లెట్ సాయి కుమార్,శామ్లెట్ సాయి కృష్ణ కే వై బాబు అజయ్ గౌడ్,దయాకర్, అర్జున్,అరుణ,విజయ,క ల్పన, బాలమణి,నీరజ,సుగుణ,మాధవి,కుమారి, రేణుక, రాజేశ్వరి,కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment