
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: దసరా నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్, సుభాష్ చంద్రబోస్ నగర్, దోబి ఘాట్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల వద్ద కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వర రావు, సంజీవ రెడ్డి, గోకుల్ ప్లాట్స్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు బి.శ్రీనివాస్, మాదాపూర్ డివిజన్ జనరల్ సెక్రేటరీ సాంబశివ రావు,ఏకే.బలరాజ,జేరిపాటి రాజు, సుభాష్ చంద్రబోస్ నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ముక్తార్, రాజు గౌడ్,ప్రభాకర్, దుర్గ రావు,సంబయ్య, పితాని శ్రీనివాస్, వెంకట్ రావు, శ్రీనివాస్, రాజేష్, సత్యనారాయణ, రమేష్ రెడ్డి, వెంకటేష్, బుజంగం, సుధాకర్, తిమాప్ప, రాములు, వెంకటేష్, కృష్ణ, రంజాన్,కృష్ణ,మల్లేష్, రాందాస్, రామాంజనేయులు, హరి, వార్డ్ సభ్యులు పితాని లక్ష్మి, మహిళలు లక్ష్మి ప్రసన్న, చంద్రకళ, అనిత, బస్తి మహిళ అధ్యక్షురాలు మోగులమ్మ, శేశిరేఖ, శ్రీజ రెడ్డి, ఉమాదేవి, స్నేహ తదితరులు పాల్గొన్నారు.